జీఎస్సెల్‌ గ్రూపుపై చర్యలు తీసుకోండి

అగ్రిగోల్డ్‌ సంస్థ టేకోవర్‌ తమకు లాభదాయకం కాదని, ఈ ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోతున్నామని, తాము డిపాజిట్‌ చేసిన రూ.10 కోట్లు తిరిగి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో సోమవారం ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసిన జీఎస్సెల్‌ గ్రూపుకు చెందిన డాక్టర్‌ సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌ 24 గంటల్లోనే యూటర్న్‌ తీసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top