గోదావరి పుష్కరాల పై సోమయాజులు కమిషన్ నివేదిక
2015లో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు అతి ప్రచారమే కారణమని జస్టిస్ సోమయాజులు కమిషన్ తేల్చిచెప్పింది. గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సోమయాజులు కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం బుధవారం అసెంబ్లీ ముందుకు తెచ్చింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు