‘సంస్కార’ సాహసి గిరీష్‌ కర్నాడ్‌

నారణప్ప అంత్యక్రియలు ఎలా చేయాలనే విషయంలో ఓ బ్రాహ్మణ బృందం తర్జనభర్జనలు పడుతుంటోంది. మద్యం తాగి, మాంసం తినే అలవాటున్న వాడే కాకుండా గుడి కోవెలలోనే చేపలు పట్టిన వాడు, అందులోను ఓ దళిత మహిళతో కలిసి ఉండేందుకు తన బ్రాహ్మణ భార్యను వదిలేసిన వ్యక్తిని ఎలా బ్రాహ్మణుడిగా గుర్తించాలి? బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఎలా అంత్యక్రియలు జరపాలన్నది వారి తర్జనభర్జన. ఇంతలో నారణప్ప ప్రేయసి చంద్రి అక్కడికి వస్తుంది. తాను దాచుకున్న, ఒంటికున్న నగలన్నింటిని వలచి ఆ బ్రాహ్మణ బందం ముందు పడేసి వీటన్నింటిని తీసుకొని నారణప్పకు ఘనంగా అంత్యక్రియలు జరపాలని వేడుకుంటుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top