ముగిసిన మూడో దశ పోలింగ్
మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. అయితే ఆరు గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారందరికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహ.. దేశవ్యాప్తంగా 116 లోక్సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ నాలుగు గంటలకే ముగిసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు