వేసవి సెలవులకు ఊరుకు వెళుతూ..

సూళ్లకు సెలవులు ఇవ్వడంతో వేసవి సెలవులకు మామయ్యతో కలిసి ఊరుకు వెళ్లేందుకు ఆ చిన్నారులు సంతోషంగా బయల్దేరారు. అయితే మార్గమధ్యంలోనే వారిని మృత్యువు కబళించింది. ఓ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులతో పాటు వారి మేనమామ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల స్టేజి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top