వేసవి సెలవులకు ఊరుకు వెళుతూ..
సూళ్లకు సెలవులు ఇవ్వడంతో వేసవి సెలవులకు మామయ్యతో కలిసి ఊరుకు వెళ్లేందుకు ఆ చిన్నారులు సంతోషంగా బయల్దేరారు. అయితే మార్గమధ్యంలోనే వారిని మృత్యువు కబళించింది. ఓ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులతో పాటు వారి మేనమామ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల స్టేజి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు