కొత్త ఇండియాను ఆవిష్కరిస్తున్నాం
జీఎస్టీ అమల్లోకి వచ్చాక ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ కావడం మరో విశేషం. జీఎస్టీ అమలుతో పేదలకు మేలు జరిగిందన్నారు. అంచనా వేసిన విధంగా బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదట రైతుల కోసం తీసుకోయే సంస్కరణలపై ప్రసంగించడం ప్రారంభించారు. ఈ ఏడాది అగ్రకల్చర్ రూరల్ ఎకానమీపై ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు మంత్రి చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ ఉందన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు