కెన్యాలో ఆత్మాహుతి దాడి..15 మంది మృతి

 కెన్యా రాజధాని నైరోబీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ హోటల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నైరోబీలోని వెస్ట్‌లాండ్స్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని ‘డస్టిట్‌డీ2’ హోటల్‌ కాంప్లెక్స్‌  ప్రాంగణంలోకి ముష్కరులు ప్రవేశించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top