చిత్తూరులో పరువు హత్య కలకలం
మిర్యాలగూడలో ప్రణయ్ హత్యను ప్రజలు మరువకముందే చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలంలో మరో పరువు హత్య జరిగింది. ఓ బాలింతను తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉరివేసి చంపేశారు. బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు