చిత్తూరులో పరువు హత్య కలకలం

మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్యను ప్రజలు మరువకముందే చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలంలో మరో పరువు హత్య జరిగింది. ఓ బాలింతను తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉరివేసి చంపేశారు. బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top