సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఢీకొని ఆరుగురు మృతి
ప్రకాశం జిల్లా ఉలవపాడు రైల్వేస్టేషన్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కిందపడి ఆరుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతులు వైఎస్సార్ జిల్లా బద్వేల్కు చెందిన వారిగా రైల్వే అధికారులు గుర్తించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు