ఇద్దరు పిల్లలతో సహా భార్య భర్త ఆత్మహత్య

నగరంలో దారుణం చోటు చేసుకుంది. బెంగాల్‌కు చెందిన వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం, మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కండోజీబజార్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో  కలకలం రేపింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top