ఆగిన మైకులు.. ముగిసిన ప్రచార భేరి!
రాష్ట్రంలో వేసవి ఎండలను మించి వాడీవేడిగా సాగిన ఎన్నికల ప్రచార హోరుకు తెరపడింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఇప్పటివరకు హోరెత్తిన మైకులు మూగబోయాయి. ప్రచార కోలాహలం సద్దుమణిగడంతో.. ఇక, పార్టీలన్నీ 11వ తేదీన జరగనున్న పోలింగ్ ప్రక్రియపై దృష్టి సారించాయి. అందుకు తగిన ఏర్పాట్లలో తలమునకలయ్యాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు