21న కాళేశ్వరం ఉత్సవాలు

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం. అంతర్‌ రాష్ట్ర వివాదాలు పరిష్కరించి, అందరూ ఆశ్చర్యపోయేలా.. కేవలం మూడేళ్ల రికార్డు సమయంలో ప్రాజెక్టు పనులను పూర్తి చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే. ఈ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ఈ నెల 21న ప్రారంభోత్సవం జరుపుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top