పొట్టేలు మాంసం అని చెప్పి కుక్క మాంసం అమ్మకం
అడవి జంతువులు, పొట్టేలు మాంసం పేరుతో కుక్కల మాంసం విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కట్టా ఆదినారాయణ, సేగు లక్ష్మణరావు అనే ఇద్దరు వ్యక్తులు గ్రామంలో తిరిగే కుక్కలను చంపి వాటి మాంసాన్ని పలు హోటళ్లు, రెస్టారెంట్లకు విక్రయిస్తున్నట్లు పలువురు గుర్తించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు