కుదిరిన సీట్ల సర్దుబాటు
దక్షిణ భారతదేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన తమిళనాడులో లోక్సభ ఎన్నికల కోసం డీఎంకే, కాంగ్రెస్ల మధ్య మళ్లీ పొత్తు కుదిరింది. డీఎంకే నేతృత్వంలోని ఆ కూటమిలో కాంగ్రెస్కు కేటాయించే సీట్ల పంపకాలపై బుధవారం స్పష్టమైన ప్రకటన వచ్చింది. తమిళనాడులో మొత్తం 39 స్థానాలుండగా 9 చోట్ల కాంగ్రెస్ పోటీకి దిగనుంది. మిగిలిన 30లో మరికొన్ని సీట్లను కూటమిలోని ఇతర పార్టీలకు డీఎంకే కేటాయించాల్సి ఉంది. అటు పుదుచ్చేరిలోని ఒక్క సీటును కూడా కాంగ్రెస్కే డీఎంకే విడిచిపెట్టింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు