320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 320వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం క్రిష్ణాపురం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పురుషోత్తపురం క్రాస్, మెట్టక్కివలస క్రాస్, ఊసవాని పేట, రెడ్డిపేట క్రాస్, కొత్తవాని పేట, భైరవాని పేట మీదుగా నక్కపేట క్రాస్ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు