303వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 303వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం కురుపాం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి దాసరి పేట, తాళ్లడుమ్మ, చిన్న మేరంగి, అల్లువాడ, పెద తుంబిలి, చిన్న తుంబిలి, జోగులదమ్మ మీదుగా శిఖబడి క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు