253వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 253వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం మడుగుల నియోజకవర్గం ములకలాపల్లిలో ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తపెంట, ఎ. భీమవరం, పడుగు పాలెం, ఎ. కోడూరు మీదుగా కె. కోటపాడు వరకు వైఎస్ జగన్ పాదయాత్ర సాగనుంది. సాయంత్రం కె. కోటపాడులో బహిరంగ సభ జరగనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు