కన్నతల్లిపై కూతురు కక్ష.. 20వేల సుపారీ!
తల్లిపై కూతుర్లు కక్షగట్టిన అమానవీయ సంఘటన ఇది. హైదరాబాద్ లో టీనేజీ యువతి తల్లిని హత్య చేసిన ఘటన తర్వాత.. అలాంటి అనేక సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఇద్దరు కూతుర్లు తల్లిని హత్య చేసిన ఘటనలో మానవ సంబంధాలు పక్కదారిపట్టిన తీరు ఆందోళనకు గురి చేస్తుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు