చంద్రబాబు పర్యటనపై రాజధాని రైతుల నిరసన

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం ఏపీ రాజధాని గ్రామాల్లో పర్యటనపై అసైన్డ్‌ భూముల రైతులు అభ్యంతరం వ్యక‍్తం చేశారు. బాబు పర్యటనకు నిరసనగా నల్లజెండాలు పాతి నిరసన తెలిపారు. రాజధాని పేరుతో చంద్రబాబు అసైన్డ్‌ భూముల రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్‌ భూముల రైతులు బుధవారం రాయపూడిలో నిరసనకు దిగారు.  ఈ సందర్భంగా  రైతులు మాట్లాడుతూ...‘ అసైన్డ్‌ భూములకు ఒక ప్యాకేజీ, పట్టా భూములకు మరొక ప్యాకేజీ ఇచ్చి చంద్రబాబు దళితలకు అన్యాయం చేశారు. ఇది అన్యాయం అని అడిగితే గత ప్రభుత్వం మాపైన తప్పుడు కేసులు పెట్టింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top