తీరాన్ని దాటిన పెథాయ్..
వేగంగా దూసుకొస్తూ.. తీవ్ర ఉత్కంఠ రేపిన పెథాయ్ తుపాన్ ఎట్టకేలకు కాకినాడ-యానాం మధ్య తీరం దాటింది. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ-యానాం మధ్య తీరం దాటిన పెథాయ్ తుపాన్.. ఒడిశా దిశగా ప్రయాణిస్తోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అంతకుముందు ఈ తుపాన్ తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు