తీరాన్ని దాటిన పెథాయ్‌..

వేగంగా దూసుకొస్తూ.. తీవ్ర ఉత్కంఠ రేపిన పెథాయ్‌ తుపాన్‌ ఎట్టకేలకు కాకినాడ-యానాం మధ్య తీరం దాటింది. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ-యానాం మధ్య తీరం దాటిన పెథాయ్‌ తుపాన్‌.. ఒడిశా దిశగా ప్రయాణిస్తోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అంతకుముందు ఈ తుపాన్‌ తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top