భారత్ Vs శ్రీలంక: కశ్మీర్ ఇవ్వాలంటూ బ్యానర్
శ్రీలంకతో మ్యాచ్ జరుగుతుండగా మైదానం మీదుగా చక్కర్లు కొట్టిన ఓ గుర్తు తెలియని విమానం భారత్కు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించింది. ప్రస్తతం ఈ బ్యానర్ల వ్యవహారం తీవ్ర దుమారాన్నిరేపుతోంది. ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. అంతర్జాతీయా క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ రాసింది. ఈ దశ్చర్యను ఐసీసీ సైతం ఖండించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు