వైఎస్ జగన్ ఎదుట కష్టాన్ని చెప్పుకున్న దంపతులు
‘అయ్యా.. మా అబ్బాయి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఆపరేషన్కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం కనీసం కనికరించడం లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్వోసీ ఇస్తే ఆస్పత్రిలో పని చేయదంటున్నారు’ అని భూక్యా వెంకటేశ్వర నాయక్ ఆదివారం రావిచర్ల క్రాస్ వద్ద జరిగిన ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు