అష్టకష్టాలు పడుతున్నాం.. ఆదుకోండి
మా గోడు వింటే మహాభారతం, రాస్తే రామాయణం అవుతుందని పత్తి విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం ఆళ్లగడ్డ నియోజకవర్గం దోర్నిపాడు సమీపంలోని భాగ్యనగరం వద్ద పలువురు రైతులు కలిశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు