పాలనలో కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశారు
నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి రాజీవ్ శుక్లా విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. మోదీ, కేసీఆర్లు ఇద్దరూ అబద్దాల కోరులేనన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు