ఉత్తమ్‌కుమార్‌పై క్రిశాంక్‌ గుస్సా...

లోక్‌సభ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వకపోవడంపై ఓయూ విద్యార్థి నేత క్రిశాంక్‌ ...తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి, కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  పార్టీలో తనకు అవమానాలే ఎదురవుతున్నాయంటూ ఆయన.. సెల్ఫీ వీడియోలో  టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఉత్తమ్‌ తీరును నిరసిస్తూ సుమారు రూ.15 లక్షలలో సిద్ధం చేసుకున్న ఎన్నికల సామాగ్రిని పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top