సభలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు దారుణం

అసెంబ్లీ సమావేశాలు అంటే తెలుగుదేశం పార్టీకి ఆటలాగా మారాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. అయిదు రోజుల అసెంబ్లీ సమావేశాలను టీడీపీ తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిందని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం తాడేపల్లిలో శ్రీకాంత్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘సభలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు దారుణం. ఉద్యోగులను బస్టర్డ్‌ అంటూ చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top