ప్రజలను ఏమార్చే.. బాబు కొత్త ఎత్తుగడ
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సాక్షిగా సకుటుంబ కథా చిత్రాన్ని చూపించారు. ప్రాజెక్టులోని స్పిల్వేలో నిర్మించిన గ్యాలరీ మాత్రమే పూర్తయిన సందర్భంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి, అసలు ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందన్నంత హడావుడి చేశారు. బుధవారం గ్యాలరీ వాక్ను ఫ్యామిలీ పిక్నిక్లా మార్చేశారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్లతో కలిసి ప్రాజెక్టులోని గ్యాలరీలో నడిచారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు