వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం క్షకసాధింపు

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరగడాన్ని నిరసిస్తూ ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఇలా ధర్నాలు చేపట్టిన కార్యకర్తలపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top