దారుణమైన యాక్సిడెంట్‌..మహిళ నుజ్జునుజ్జు

కాంచీపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం కొద్దిసేపట్లోనే వైరల్‌ అయింది. లారీ బీభత్సం సృష్టించడంతో ఓ మహిళ నుజ్జునుజ్జు అయింది. వివరాలు.. రద్దీగా ఉన్న ప్రాంతంలో బస్సు కోసం ఎదురుచూస్తున్న వారిపైకి లారీ దూసుకొచ్చింది. దీంతో బస్సుకు, లారీకి మధ్యలో ఓ మహిళ చిక్కిపోయింది. అక్కడకిక్కడే ఆ మహిళ మృతి చెందింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top