పెళ్లయిన కొన్ని గంటలకే గుండెపోటుతో..

పెళ్లయిన కొన్నిగంటలకే వధువు మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కటకం గాయత్రికి మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక జే గార్డెన్స్‌లో వివాహం జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top