పెళ్లయిన కొన్ని గంటలకే గుండెపోటుతో..
పెళ్లయిన కొన్నిగంటలకే వధువు మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కటకం గాయత్రికి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక జే గార్డెన్స్లో వివాహం జరిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు