అధికారంలోకి వస్తాం.. రూపురేఖలు మారుస్తాం
రాష్ట్రంలో అందరి సహకారంతో 2023లో అధికారంలోకి వస్తామని, తెలంగాణ రూపురేఖలు మారుస్తామని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. ఇప్పటికి 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని, అప్పటికి 25 రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని, అందులో తెలంగాణ ఉంటుందని స్పష్టంచేశారు. ఎంపీ గరికపాటి మోహనరావు నేతృత్వంలో టీటీడీపీ రాష్ట్ర నేతలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జీలు ఆదివారం బీజేపీలో చేరారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు