ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు