గవర్నర్తో బీజేపీ నాయకుల భేటీ
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో బీజేపీ నాయకుల భేటీ ముగిసింది. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ను కలిసిన వారిలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు ఉన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు