గవర్నర్‌తో బీజేపీ నాయకుల భేటీ

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో బీజేపీ నాయకుల భేటీ ముగిసింది. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజులు ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top