ప్రజల్లోకి రాంగ్ మేసేజ్ తీసుకుపోతున్నారు
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట మారుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. ఏపీకి కేంద్రం ఎక్కువసాయం చేసిందని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడెందుకు ఆయన మాట మారుస్తున్నారని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు