ఈ నెల 15న అమిత్ షా తెలంగాణ పర్యటన
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సెప్టెంబర్ 15న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పర్యటనలో భాగంగా శక్తి కేంద్ర ప్రముఖులతో అమిత్ షా సమావేశం అవుతారు. అనంతరం ఆఫీస్ బేరర్స్, జిల్లా ఇంఛార్జ్లు, అధ్యక్షులతో ఆయన భేటీ కానున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు