క్షణాల్లో కాలి బూడిదైన యువకుడు

మితిమీరిన వేగం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. కర్ణాటకలోని కోలార్‌ జిల్లా బంగారుపేట రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడు (20) అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఓ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదం దాటికి బైక్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో బైక్‌తోసహా ఆ యువకుడు అక్కడికక్కడే కాలి బూడిదయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top