క్షణాల్లో కాలి బూడిదైన యువకుడు
మితిమీరిన వేగం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. కర్ణాటకలోని కోలార్ జిల్లా బంగారుపేట రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ యువకుడు (20) అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఓ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదం దాటికి బైక్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో బైక్తోసహా ఆ యువకుడు అక్కడికక్కడే కాలి బూడిదయ్యాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు