బిహార్‌ యువకులు గర్భిణిని నడుస్తున్న ట్రైన్‌లో నుంచి..

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు బిహార్‌ యువకులు నాలుగు నెలల గర్భిణిని నడుస్తున్న ట్రైన్‌లో నుంచి కిందకు తోసేశారు. జిల్లాలోని ఏలూరు పవర్‌పేట  స్టేషన్‌ వద్ద ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యను కిందకు తోసేయడంతో ఆమె భర్త కూడా ట్రైన్‌లో నుంచి బయటకు దూకారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top