బిహార్ యువకులు గర్భిణిని నడుస్తున్న ట్రైన్లో నుంచి..
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు బిహార్ యువకులు నాలుగు నెలల గర్భిణిని నడుస్తున్న ట్రైన్లో నుంచి కిందకు తోసేశారు. జిల్లాలోని ఏలూరు పవర్పేట స్టేషన్ వద్ద ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యను కిందకు తోసేయడంతో ఆమె భర్త కూడా ట్రైన్లో నుంచి బయటకు దూకారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు