బుల్లెట్‌ పై ప్రగతి భవన్‌కు వచ్చిన ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా ఒక్కడే బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు వచ్చి ఆశ్చర్య పరిచారు. రేపు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌తో చర్చించడానికి ఆయన ప్రగతి భవన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top