టీఆర్ఎస్కు మా మద్దతు అవసరం లేదు : ఒవైసీ
తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడనుందన్న వార్తల నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ప్రగతిభవన్లో కేసీఆర్తో ఒవైసీ సుమారు నాలుగు గంటల పాట సమావేశం అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం అసదుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్కు భారీ మెజార్టీ దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు