ఆర్టీసీ వీలీనంపై వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీఎస్ఆర్టీసీ వీలీనంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వర్కింగ్ గ్రూప్లో ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయశాఖకు చెందిన ఏడుగురు అధికారులు ఉన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు