ఆర్టీసీ వీలీనంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీఎస్‌ఆర్టీసీ వీలీనంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ  వర్కింగ్‌ గ్రూప్‌లో ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయశాఖకు చెందిన ఏడుగురు అధికారులు ఉన్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top