గ్రామ స్వరాజ్యం
గ్రామ స్థాయి పరిపాలనలో భారీ మార్పునకు శ్రీకారం చుడుతూ గ్రామ సచివాలయాల వ్యవస్థ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి చోటా 10–12 మంది దాకా ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. దాదాపు ప్రతి ఊరిలో ఒక గ్రామ సచివాలయం.. జనాభా అత్యధికంగా ఉన్న గ్రామంలో ఆరేడు సచివాలయాలు కూడా ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు