వివక్ష, అవినీతికి తావులేకుండా సేవలు
జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలన్న తపనతోనే గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా గ్రామ సచివాలయాల వ్యవస్థను తూర్పు గోదావరి జిల్లా కరప మండల కేంద్రంలో బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సచివాలయ పైలాన్ను ఆవిష్కరించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు