ప్రారంభమైన రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రెండో రోజు సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన వెంకట అప్పల నాయుడు... నరసరావుపేట వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభ మూడు నిమిషాలు పాటు వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభలో 173 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిరాడంబరంగా, సంప్రదాయబద్ధంగా పూర్తయిన విషయం తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top