ప్రత్యేక హోదా కోసం యువకుడు ప్రాణత్యాగం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం మరో యువకుడు ప్రాణ త్యాగానికి పాల్పడ్డాడు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ (28) అనే యువకుడు ఆత్మార్పణ చేశాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్గేట్ వద్ద సెల్ టవర్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు