ఐటీ సోదాలపై చంద్రబాబు అసత్య ప్రచారం
ఐటీ సోదాలు, తనిఖీలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. దాడులు టార్గెట్ చేసి చేసినవి కాదని సాధారణంగా వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తలపై జరుగుతున్న సోదాలేనని అన్నారు. ఐటీ పరిధిలోనికి వచ్చే వ్యాపారులపై జగిగేవి మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు ఐటీ దాడులపై కాబినేట్ సమావేశంలో చర్చించి రాష్ట్ర సమస్యగా చిత్రీకరణ చేస్తున్నారని విమర్శించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు