గరుడ పురాణం శివాజీకి దుబాయ్‌లో చేదు అనుభవం

అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీకి దుబాయ్‌ విమానాశ్రయంలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌ మీదగా అమెరికా వెళుతున్న అతడిని ఈ నెల 26న దుబాయ్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. శివాజీపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయంటూ తిరిగి అతడిని హైదరాబాద్‌ పంపించివేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top