పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ సతీమణి మృతి
ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ సతీమణి సుధారాణి మృతి చెందారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు