పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌ సతీమణి మృతి

ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌ సతీమణి సుధారాణి మృతి చెందారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top