ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
తమిళనాడు రోడ్డు మరోసారి నెత్తురొడింది. ఆదివారం ఉదయం విలుపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు