312వ రోజు పాదయాత్ర డైరీ
‘తన కోసం తపించేవాడు.. సామాన్యుడు. పరుల కోసం జీవించేవాడు.. మహనీయుడు’ అన్నారు.. పెద్దలు. నిరంతరం ప్రజల కోసం పడ్డ తపనే నాన్నగారిని కోట్లాది మనసుల్లో చిరస్థాయిగా నిలిపింది. కొండంపేటకు చెందిన జ్యోతిర్మయి, రేష్మ, రూప తదితర చెల్లెమ్మలు కలిశారు. నాన్నగారి జ్ఞాపకార్థం ఆ గ్రామస్తులు ఏటా వేసవిలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు పెడుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెబుతుంటే చాలా సంతోషమేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు