అఫ్గానిస్తాన్‌‌లో తాలిబన్ల కాల్పులు 29 మంది మృతి

ఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు విరుచుకుపడ్డారు. 1980ల్లో సోవియట్‌ యూనియన్‌ ఆక్రమణకు, 1996–2001 మధ్య తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడు అహ్మద్‌ షా మసూద్‌ 17వ వర్ధంతి సందర్భంగా తాలిబన్లు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 29 మంది సిబ్బంది మరణించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top